మత్తయ్య స్టే రేపటి వరకు పొడిగింపు
మత్తయ్య జెరుసలెం స్టేను హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో తదుపతి ఉత్తర్వులు వెలువడే వరకు స్టే అమల్లో ఉంటుందని హైకోర్టు తెలిపింది. స్టీఫెన్సన్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టి వేయాలని కోరుతూ స్టీఫెన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి కేసును రేపటికి వాయిదా వేస్తూ దీనికి సంబంధించిన తీర్పు వచ్చే వరకు మత్తయ్య స్టే కొనసాగుతుందని పేర్కొన్నారు.
BY Pragnadhar Reddy23 Jun 2015 1:11 PM GMT
Pragnadhar Reddy Updated On: 25 Jun 2015 7:14 AM GMT
మత్తయ్య జెరుసలెం స్టేను హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో తదుపతి ఉత్తర్వులు వెలువడే వరకు స్టే అమల్లో ఉంటుందని హైకోర్టు తెలిపింది. స్టీఫెన్సన్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టి వేయాలని కోరుతూ స్టీఫెన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి కేసును రేపటికి వాయిదా వేస్తూ దీనికి సంబంధించిన తీర్పు వచ్చే వరకు మత్తయ్య స్టే కొనసాగుతుందని పేర్కొన్నారు.
Next Story