లోకేశ్పై కేసు నమోదు
ఏసీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్పై తెలంగాణలో కేసు నమోదైంది. ఇటీవల ఇరురాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయ వాదుల జేఏసీ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలుతీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై ఐపీసీ 153(ఎ)పై సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
BY Pragnadhar Reddy17 Jun 2015 5:20 PM GMT
Pragnadhar Reddy Updated On: 18 Jun 2015 2:21 AM GMT
ఏసీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్పై తెలంగాణలో కేసు నమోదైంది. ఇటీవల ఇరురాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయ వాదుల జేఏసీ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలుతీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై ఐపీసీ 153(ఎ)పై సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Next Story