Telugu Global
Others

కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌... ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలోని మల్కాపూర్‌లో జయా లాబ్స్‌లో విష వాయువు లీకైన ఘటనలో ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ వాయువు ప్రభావానికి తొమ్మిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోగా… మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా ఇంత జరిగినా ఫ్యాక్టరీ యాజమాన్యం మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది. 

నల్గొండ జిల్లాలోని మల్కాపూర్‌లో జయా లాబ్స్‌లో విష వాయువు లీకైన ఘటనలో ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ వాయువు ప్రభావానికి తొమ్మిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోగా… మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా ఇంత జరిగినా ఫ్యాక్టరీ యాజమాన్యం మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది.
First Published:  9 Jun 2015 1:19 PM GMT
Next Story