Telugu Global
Others

ఉద్యోగుల విభజన త్వరగా తేల్చాలి: శ్రీనివాస్ గౌడ్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనను త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్‌ కోరారు. సచివాలయంలో కమలనాథన్‌ను కమిటీని కలిసి ఈ మేరకు విన్నవించామన్నారు. ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే మార్చాలన్నారు. ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ, విభజనను తేల్చకుండా, ఇక్కడి యువతకు వెంటనే ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మ‌ధ్య  అభిప్రాయ‌భేదాలు ఏర్ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనను త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్‌ కోరారు. సచివాలయంలో కమలనాథన్‌ను కమిటీని కలిసి ఈ మేరకు విన్నవించామన్నారు. ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే మార్చాలన్నారు. ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ, విభజనను తేల్చకుండా, ఇక్కడి యువతకు వెంటనే ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు ఏర్ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.
First Published:  6 Jun 2015 1:05 PM GMT
Next Story