Telugu Global
Others

ఏపీ పాలిసెట్‌లో 70.8% మంది పాస్‌

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2015లో 70.8 శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 29న జరిగిన ఈ పరీక్షకు 1,14,463 మంది హాజరు కాగా 81,035 ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 68.34 శాతం, బాలికల్లో 78.31 శాతం పాసయ్యారు. పాలిసెట్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నున్న హిమజ 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారు. పాలిసెట్‌-2015 ఫలితాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2015లో 70.8 శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 29న జరిగిన ఈ పరీక్షకు 1,14,463 మంది హాజరు కాగా 81,035 ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 68.34 శాతం, బాలికల్లో 78.31 శాతం పాసయ్యారు. పాలిసెట్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నున్న హిమజ 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారు. పాలిసెట్‌-2015 ఫలితాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
First Published:  6 Jun 2015 1:04 PM GMT
Next Story