సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళు
సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-పాట్నా, సికింద్రాబాద్-ముంబాయి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 19, 26 తేదీల్లో సికింద్రాబాద్-పాట్నా, 21, 28 తేదీల్లో పాట్నా-సికింద్రాబాద్, ఈనెల 7న తిరుపతి-సికింద్రాబాద్, 9న సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
BY sarvi5 Jun 2015 1:21 PM GMT
sarvi Updated On: 6 Jun 2015 5:56 AM GMT
సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-పాట్నా, సికింద్రాబాద్-ముంబాయి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 19, 26 తేదీల్లో సికింద్రాబాద్-పాట్నా, 21, 28 తేదీల్లో పాట్నా-సికింద్రాబాద్, ఈనెల 7న తిరుపతి-సికింద్రాబాద్, 9న సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Next Story