Telugu Global
Others

టీడీపీ కార్యకర్తల దాడిలో వీఆర్ఏ మృతి

తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా, తమ మాట వినని అధికారులపైనా భౌతికాదాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురంలో టీడీపీ కార్యకర్తలు గ్రామ రెవిన్యూ స‌హాయ‌కురాలు (వీఆర్ఏ) నాగలక్ష్మిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నాగలక్ష్మిని అనంత‌పురం జిల్లా తాడిపత్రికి తరలించారు. తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి మరణించారు. 

తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా, తమ మాట వినని అధికారులపైనా భౌతికాదాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురంలో టీడీపీ కార్యకర్తలు గ్రామ రెవిన్యూ స‌హాయ‌కురాలు (వీఆర్ఏ) నాగలక్ష్మిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నాగలక్ష్మిని అనంత‌పురం జిల్లా తాడిపత్రికి తరలించారు. తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి మరణించారు.
First Published:  2 Jun 2015 1:30 PM GMT
Next Story