అవినీతికి మారు పేరు కాంగ్రెస్: గడ్కరీ
అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు దేశాన్ని దోపిడీ చేశారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న గడ్కరీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. భూసేకరణ వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. కాంగ్రెస్ బతకలేని పార్టీ… బీజేపీ వచ్చాకే అవినీతి, ధరలు తగ్గాయని వెల్లడించారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలవల్లే ఆత్మహత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు.
BY sarvi31 May 2015 1:12 PM GMT
sarvi Updated On: 1 Jun 2015 7:25 AM GMT
అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు దేశాన్ని దోపిడీ చేశారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న గడ్కరీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. భూసేకరణ వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. కాంగ్రెస్ బతకలేని పార్టీ… బీజేపీ వచ్చాకే అవినీతి, ధరలు తగ్గాయని వెల్లడించారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలవల్లే ఆత్మహత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు.
Next Story