శిఖా జోషి చనిపోతుంటే వీడియా తీశారు..
ఇది నిజం! ఇటీవల బాలీవడు్ నటి శిఖా జోషి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రూమ్కు వచ్చిన ఆమె సహచరులు శిఖాను పిలిచారు. స్పందన లేకపోవడంతో బాత్రూమ్లోకి వెళ్లారు. అక్కడ కత్తితో గొంతుకోసుకున్న శిఖా రక్తపు మడుగులో పడి ఉండటంతో అంతా అవాక్కయ్యారు. అప్పటికీ శిఖా ప్రాణాలతో ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకుపోయి ఉంటే బ్రతికి ఉండేదేమో! ఆమె స్నేహితులు అలా చేయలేదు. కేసు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భయపడ్డారు. వెంటనే […]
BY admin20 May 2015 1:34 AM GMT
X
admin Updated On: 20 May 2015 1:34 AM GMT
ఇది నిజం! ఇటీవల బాలీవడు్ నటి శిఖా జోషి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రూమ్కు వచ్చిన ఆమె సహచరులు శిఖాను పిలిచారు. స్పందన లేకపోవడంతో బాత్రూమ్లోకి వెళ్లారు. అక్కడ కత్తితో గొంతుకోసుకున్న శిఖా రక్తపు మడుగులో పడి ఉండటంతో అంతా అవాక్కయ్యారు. అప్పటికీ శిఖా ప్రాణాలతో ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకుపోయి ఉంటే బ్రతికి ఉండేదేమో! ఆమె స్నేహితులు అలా చేయలేదు. కేసు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భయపడ్డారు. వెంటనే దీనికి కారణం ఎవరని కొన్ని ప్రశ్నలు అడిగారు. శిఖా కొన్ని పేర్లు చెప్పింది. అదంతా వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో ముంబై పోలీసులకు చిక్కింది. పోలీసులు వీడియోలో శిఖ చెప్పిన పేర్లపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే స్నేహితురాలు ప్రాణాలు పోతుంటే.. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వీడియో తీసి కేసు తమ మీదకు రాకుండా చేసిన స్నేహితులను ఏమనాలి?
Next Story