ప్రత్యేక హోదా వచ్చేవరకు ఆగదు కాంగ్రెస్ పోరు: ఏపీసీసీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఏపీ కాంగ్రెస్ కమిటీ అభిప్రాయపడింది. విభజన వల్ల ఎంతో నష్టపోయిన రాష్ట్రాన్ని అనాధలా వదిలేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. విజయవాడలో సమావేశమైన ఏపీసీసీ ముఖ్య నాయకులు ప్రత్యేక హోదాపై సుదీర్ఘ చర్చ జరిపారు. ప్రత్యేక హోదా లభించేవరకు తమ పార్టీ పోరాటం జరుపుతుందని, ఇందులో భాగంగానే వచ్చేనెల రెండో తేదీన విజయవాడలో సామూహిక దీక్షలకు దిగుతామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే ఏపీకి ప్రత్యేక […]
BY Pragnadhar Reddy27 April 2015 10:45 PM IST
Pragnadhar Reddy Updated On: 28 April 2015 3:53 PM IST

Next Story