విజయ్ మాల్యా మీ సేవలు చాలు... ఇంటికెళ్ళండి
న్యూఢిల్లీ: యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి వైదొలగమని కంపెనీ కొత్త యాజమాన్య సంస్థ డియాజియో.. విజయ్మాల్యాను ఆదేశించింది. కంపెనీ నిధులను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సహా ఇతర యుబి గ్రూప్ కంపెనీలకు మళ్లించాడన్న ఆరోపణలపై విచారణ జరిపించిన డియాజియో ఈమేరకు డిమాండ్ చేసినట్లు తెలిసింది. లావాదేవీల అవకతవకలకు మాల్యాకు సంబంధం ఉందని, అందువల్ల ఆయన బోర్డు నుంచి వైదొలగాలని బోర్డు డైరెక్టర్లు తీర్మానించారని డియాజియో తెలిపింది. అయితే ఈ ఆదేశాన్ని తిరస్కరించిన మాల్యా… ఈ విచారణ […]
BY Pragnadhar Reddy26 April 2015 3:02 PM GMT
Pragnadhar Reddy26 April 2015 3:02 PM GMT

Next Story