కుదిపేసిన భూకంపం…నేపాల్లో 1500కి పైగా మృతులు
ఉత్తరభారత దేశాన్ని భూకంపం ఊపేసింది. రిక్టర్ స్కేలుపై 7.9 ఉన్న ఈ తీవ్రత దాదాపు 1500 మందికి పైగా జనాన్ని పొట్టన పెట్టుకుందని భావిస్తున్నారు. 970 మంది మృతదేహాలు దొరికినట్టు నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పూరాతన కట్టడమైన దరహర్ స్తంభం కిందే 190 మృతదేహాలు వెలికి తీశారు. వివిధ శిథిల భవనాల నుంచి ఇప్పటివరకు 700 మృతదేహాలు బయటపడ్డాయి. శిధిలాల నుంచి శవాలను, క్షతగాత్రులను ఇంకా బయటకి తీస్తూనే ఉన్నారు. వేలాది మంది […]
BY Pragnadhar Reddy25 April 2015 6:30 PM GMT
Pragnadhar Reddy25 April 2015 6:30 PM GMT


Next Story