Telugu Global
Arts & Literature

క‌థ‌‌కుడితో ఒక సాయంత్రం

ఏప్రిల్ ఐద‌వ తేదీ, ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు హైద‌రాబాద్ కుక‌ట్‌ప‌ల్లిలో ‘క‌థ‌‌కుడితో ఓ సాయం కాలం’ కార్య‌క్ర‌మం ఉంది. అమెరికాలో ఉంటున్న‌తెలుగు క‌‌థకుడు గొర్తి సాయి బ్ర‌హ్మానందం ముఖ్య అతిధిగా ఈ కార్యక్ర‌మంలో పాల్గొంటున్నారు.

ఏప్రిల్ ఐద‌వ తేదీ, ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు హైద‌రాబాద్ కుక‌ట్‌ప‌ల్లిలో ‘క‌థ‌‌కుడితో ఓ సాయం కాలం’ కార్య‌క్ర‌మం ఉంది. అమెరికాలో ఉంటున్న‌తెలుగు క‌‌థకుడు గొర్తి సాయి బ్ర‌హ్మానందం ముఖ్య అతిధిగా ఈ కార్యక్ర‌మంలో పాల్గొంటున్నారు.

First Published:  3 April 2015 6:30 AM GMT
Next Story